Look out circular against Byjus Raveendran

Look out circular against Byjus Raveendran

Look out circular against Byjus Raveendran ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూప్ కు కస్టాలు వెంటాడుతూనే ఉన్నవి. బైజూస్ వ్యవస్థాపక సీఈఓ రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపిన సంగతి విధితమే. అయితే ప్రస్తుతం రవీంద్రన్ దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. Look out circular against Byjus … Read more

DSC-2024 will be conduct as per regulations

DSC 2024 doubts and clarifications

DSC-2024 will be conduct as per regulations నిభందనల ప్రకారమే డీఎస్సీ 2024 నిర్వహణ – పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ డీఎస్సీ-2024 ను డీఎస్సీ-2018 నిభందనల ప్రకారమే నిర్వహిస్తున్నామని అభ్యర్ధులు ఎటువంటి గందరగోళం చెందనవసరం  లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. దీనికి సంభందించి బుధ వారం ఒక పత్రికా ప్రకటన ను … Read more

DIKSHA Online Trainings from 27-31 March. 2023

Samagra Shiksha, AP – Quality – DIKSHA – Online Training on “Digital Infrastructure for Knowledge Sharing – DIKSHA” from 27-31 March, 2023 4:00 pm – 5:00 pm – Instructions to DEOS & APCs in the State-Reg. Memo.No.SS-15023/31/2021-SAMO-SSA. Dt: 26/03/2023 Ref: No.F.20.12/2022-23/DICT/CIET. dt: 17.03.2023 of the Joint Director, CIET-NCERT. New Delhi. (received on 20.03.2023) The District … Read more

వైజాగ్ వన్డేలో టీమిండియా పరమ చెత్త బ్యాటింగ్…

 *వైజాగ్ వన్డేలో టీమిండియా పరమ చెత్త బ్యాటింగ్..*  విశాఖ: రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయి చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్లు విజృంభించడంతో 118 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా నిలిపింది. 26 ఓవర్లకే టీమిండియా కుప్పకూలిపోవడంతో వైజాగ్ వన్డేను ఆసక్తిగా తిలకించేందుకు వచ్చిన అభిమానులను నిరాశ కమ్మేసింది. రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి … Read more

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ మరోమారు వెల్లడించారు. ఆదివారం తిరువూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధులను జగన్ విడుదల చేశారు. పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే విద్యాదీవెన పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతలపై … Read more

22 నుంచి ప్రైవేటు స్కూళ్లలో పేదల ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు

అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి గాను పేద వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తోంది.  ఇందుకోసం ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల విద్యా శాఖ సూచించింది.  ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న స్కూళ్లు ఈనెల 19లోగా తమ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని ఆదేశించింది.  విద్యార్థుల తల్లిదండ్రులు 22వ తేదీ నుంచి రిజిస్టర్ … Read more

NIA కోర్ట్: కోడికత్తి కేసులో హాజరుకావాలని సీఎం జగన్‌కు కోర్టు ఆదేశం

 కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి  ఎన్‌ఐఏ కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  ఏప్రిల్‌ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది…  కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది.  ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను … Read more

ప్రభుత్వ పాఠశాలల్లో వంట కార్మికులు,ఆయా ల జీతాల చెల్లింపుల పై ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం హర్షణీయం

 *ప్రభుత్వ పాఠశాలల్లో వంట కార్మికులు,ఆయా ల జీతాల చెల్లింపుల పై ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ నిర్ణయం హర్షణీయం* *సామాజిక స్పృహ, బాధ్యత తో విధులు నిర్వహిస్తున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్* *అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రవీణ్ ప్రకాష్ తరహాలో సందర్శనలు జరగాలి.* *నిరంతర పర్యవేక్షణతోనే వ్యవస్థలు బలోపేతం*  *ప్రవీణ్ ప్రకాష్ పై రాజకీయ విమర్శలు సరికాదు.* *విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పనితీరు ప్రశంసనీయం*  *ఉద్యోగులపై చర్యలు కాకుండా. లోపాలను సరిదిద్దేలా అధికారుల సందర్శనలు ఉండాలి* * … Read more

వైజాగ్‌కు షిఫ్ట్ అవ్వనున్న సీఎం జగన్.. ముహూర్తం ఫిక్స్…

విశాఖ నుంచి పాల‌న‌కు సీఎం జ‌గ‌న్ సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వైజాగ్‌కి మకాం మార్చబోతున్నారు ఏపీ సీఎం. అక్కడినుంచే పాలన సాగించబోతున్న సీఎం.. శ‌ని, ఆదివారాల్లో మాత్రం అమ‌రావ‌తిలో అందుబాటులో ఉంటారు. జీ-20 స‌ద‌స్సు విశాఖ‌లో జ‌ర‌గ‌నుండ‌టంతో ఆ సమావేశాలు ముగిశాక సీఎం షిఫ్ట్ అవుతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయ‌మ‌ని చెబుతున్న ఏపీ సీఎం జ‌గ‌న్.. విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఉగాది రోజున విశాఖ‌లో త‌న కార్యాల‌యం ఏర్పాటుచేయాల‌ని భావించినా … Read more

Gudivada: విలువైన ఖరీదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నరికివేత…

 గుడివాడ :  విలువైన ఖరీదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నరికివేత… అడిగితే ఎమ్మెల్యేకి చెప్పి చేశాం అంటూ బుకాయింపు  … గుడివాడ నడిబొడ్డున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో విలువైన మొక్కలు, చెట్లు నరికివేత… ఆలయానికి ప్రక్కనే కళ్యాణ మండపం నిర్మించిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి… కళ్యాణ మండపం సరిహద్దు గోడ ప్రక్కన దేవస్థాన సరిహద్దులు మరుగుదొడ్ల నిర్మాణం చేసిన దేవాలయ అధికారులు.. మరుగుదొడ్లకు దేవాలయానికి మధ్య ఖాళీ ప్రదేశంలో ఎన్నో విలువైన, ఖరీదైన,ఔషధ … Read more