భట్టిప్రోలులో పొలాల్లోకి తీసుకెళ్లి బాలికపై వృద్ధుడి అత్యాచారం

  *భట్టిప్రోలులో పొలాల్లోకి తీసుకెళ్లి బాలికపై వృద్ధుడి అత్యాచారం* బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.  పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని మొక్కజొన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  బాలిక ఏడుస్తుండటంతో తల్లి గమనించి విషయం అడగగా జరిగిన సంగతి చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ … Read more

NIA కోర్ట్: కోడికత్తి కేసులో హాజరుకావాలని సీఎం జగన్‌కు కోర్టు ఆదేశం

 కోడికత్తి కేసులో విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి  ఎన్‌ఐఏ కోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  ఏప్రిల్‌ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది…  కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది.  ఎయిర్‌పోర్ట్ అథారిటీ కమాండర్ దినేష్‌ను ఎన్ఐఏ విచారించింది. కేసుకు సంబంధించి కోడికత్తి, మరో చిన్నకత్తి, పర్సు, సెల్‌ఫోన్‌ను … Read more

అదృశ్యమైన ప్రేమ జంట మెదక్‌ చెరువులో శవమై తేలారు

  నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాల బేధాల కారణంగా పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కల్పనకు మరో వ్యక్తితో వివాహమైంది. తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన కల్పన నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున తమ కూతురు కనిపించడం లేదంటూ కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ ప్రేమ విషాదంగా ముగిసింది  మెదక్‌ … Read more