టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.?

*రాయపాటి నీ రంగం లోకి దింపరా???* టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.?  లేదంటే జనసేనలో వుంటూనే నాదెండ్ల మనోహర్,తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తారా.?  కొత్త చర్చ షురూ అయ్యింది ఈవిషయమై. టీడీపీ – జనసేన పొత్తు పంచాయితీ ఎటూ తేలడంలేదు.’ప్యాకేజీ’ విమర్శలు తప్పించు కోవాలంటే,సోలో ఫైట్ తప్పదని జనసేన అధినేత భావిస్తున్నారు.                   కానీ,పరిస్థితులు అందుకు అను కూలించడంలేదు. ఇదిలా వుంటే,నాదెండ్ల మనోహర్‌ని టీడీపీలోకి లాగెయ్యడానికి … Read more

ఓటు హక్కుతో ప్రైవేటు టీచర్లు సంఘటితం | ఓటుహక్కు కూడా యాజమాన్యాల దాక్షిణ్యమేనా

ఓటు హక్కుతో ప్రైవేటు టీచర్లు సంఘటితం వీరికెలాంటి పారదర్శక నియామక విధానం వుండదు.                            👉ఏడాదిలో 10 నెలలకు మించి జీతాలుండవు.                                👉అవీ అన్ని సబ్జెక్టుల వారికీ ఒకే రకంగా వుండవు.  👉పాఠశాలల్లో పాతికవేలు, కళాశాలల్లో యాభైవేలు జీతం తీసుకొనే ”మహర్జాతకులు” … Read more

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌…నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌ సమయంలో ఐఆర్‌సీటీసీ యూజర్లకు చుక్కలు చూపించింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు పెట్టారు. భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో శనివారం ఉదయం అంతరాయం తలెత్తింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో వెబ్‌సైట్‌, యాప్‌ మొరాయించింది. దీంతో పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. తమకు కలిగిన అసౌకర్యానికి గానూ మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం … Read more

AP News: అడ్వాంటేజ్ ఆంధ్ర ప్రదేశ్

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11,87,756 లక్షల కోట్ల విలువైన 92 అవగాహన ఒప్పందాలపై సమ్మిట్ మొదటి రోజు సంతకం చేసింది.* *విశాఖపట్నం, మార్చి 03, 2023:* గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 మెగా సక్సెస్ అయింది.             ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.సమృద్ధి సమృద్ధిగా కలిసే కొత్త ఆంధ్రప్రదేశ్ – అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అనే తన దృష్టిలో పెట్టుబడులు పెట్టేందుకు జగన్ మోహన్ రెడ్డి భారతదేశంలో మరియు విదేశాలలో అత్యుత్తమ కంపెనీలను పొందగలిగారు.    … Read more

రాష్ట ప్రభుత్వం కీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ…

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజిని. **రాష్ట ప్రభుత్వం కీ హైకోర్టు లో మరో ఎదురుదెబ్బ…..* *రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయం వ్యవస్థ లో మీసేవ  సర్వీసులను ఇవ్వడంతో మీసేవ నిర్వాహకులు ఉపాధిని కోల్పోయారు….*  *దీని మీద రాష్ట్ర అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించుగా అప్పుడు హైకోర్టు … Read more

AP CM: సీఎం జగనన్నపై మరింత నమ్మకాన్ని పెంచిన నవరత్నాలు

 *_సీఎం జగనన్నపై మరింత నమ్మకాన్ని పెంచిన నవరత్నాలు_* *_మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు_* *_ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 2.3.2023_* *_గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో సీఎం జగనన్నపై మరింత నమ్మకం పెంచుతున్నాయని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు._* *_జి.కొండూరు మండలంలోని కవులూరులో ఆయన గురువారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో … Read more

మంగళ గిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పేదలకు ఒక వరం

  *మాట సాయం చేయండి!*                    ➖➖➖✍️ మంగళ గిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతున్నది.  గత రెండు నెలలుగా ఆస్పత్రిలో అన్ని విభాగాలకు సంబంధించి చికిత్స జరుగుతున్నది.  ఓ పి ఫీజ్ కేవలం పది రూపాయలు మాత్రమే. అలాగే రక్త పరీక్షలు ఎక్స్ రే కు సంబంధించి చాలా సాధారణమైన చార్జెస్ వేస్తున్నారు.  ప్రసూతి విభాగము కంటి విభాగము పిల్లలకు సంబంధించి … Read more

చంద్రబాబు చట్టాలను అతిక్రమిస్తున్నారు: మంత్రి చెల్లుబోయిన

 టీడీపీ అధినేత చంద్రబాబు చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్ప‌డుతున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఆరోపించారు.   సైకోలు ఎలా ప్రవర్తిస్తారో నిన్న చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చూశామని చెప్పుకొచ్చారు. ఆయన సైకోలా ప్రవర్తిస్తున్నారని..మతిస్థిమితం తప్పిందని విరుచుకుపడ్డారు. ఆ విషయం ప్రజలకూ అర్థమైందన్నారు. ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు.   కొడుకు పాదయాత్ర ఎక్కడా ప్రజాదరణ లేక ఘోరంగా విఫలమవడంతో చంద్రబాబు మానసిక క్షోభకు గురవుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దిక్కు తోచని బాబు … Read more