కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడా ఎందుకు ?

  కాలి వేళ్ళకు , చేతివేళ్ళకు వున్నా గోళ్ళు ఒకేలాగే ఏర్పడినా వాటి మందము, ఎదుగుదల లో తేడా ఉన్నట్లుగా కనిపిస్తుంది . చేతి గోళ్ళు త్వరగా పెరుగుతాయి …  కాలి గోళ్ళు కొంచం తక్కువ వేగం తో పెరుగుతాయి . కాలి గోళ్ళ పై చెప్పులు , బూట్లు రాపిడి ,, చిన్న చిన్న దెబ్బలు ప్రభావం నుండి పై పై పొరలు రాలిపోతుంటాయి .  అందువలన వాటి ఎదుగుదల కుంటుపడి నెమ్మదిగా ఉంటుంది … … Read more

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఇలా కూడా జరుగుతుందా?

అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే  ఉపయోగాలు:- 1. అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం..మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.  2. శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం … Read more

చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి – 19} ప్రాముఖ్యత

  🌎చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి – 19}🌎 🔎సంఘటనలు🔍 🌸1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు. 🌸1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు. 🌸1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. ‘సౌత్ షెట్లాండ్ దీవులను’ కనుగొని, వాటికి హక్కుదారులుగా, ‘కింగ్ జార్జి ĪĪĪ’ పేరు పెట్టాడు. 🌸1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు. 🌸‍1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ … Read more

యూట్యూబ్ CEO గా భారతీయ-అమెరికన్ నీల్ మోహన్: ఈయన గురించి తెలుసా?

 యూట్యూబ్ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియామకం పొందిన  భారతీయ-అమెరికన్ అయిన నీల్ మోహన్ 1986 – 1991 మధ్య లక్నోలోని హజ్రత్‌గంజ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుకున్నారు.   లక్నోలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత, నీల్ మోహన్ యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లి అక్కడ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.   ప్రస్తుత యూట్యూబ్ సీఈఓ గా తప్పుకుంటున్న సుసాన్ వోజికి స్థానంలో మోహన్ నియమితులయ్యారు. సెయింట్ … Read more

Twitter Offices Closed: భారత్ లో కార్యాలయాలు మూసివేసిన ట్విట్టర్, ఇప్పుడు ముగ్గురే ఉద్యోగులు

 ట్విట్టర్ తన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలను మూసివేసింది, ఇప్పుడు భారత్ లో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమె పనిచేస్తున్నారు, ట్విటర్ బెంగళూరు కార్యాలయంలో కేవలం కొంతమంది ఇంజనీర్లు మాత్రమే ఉన్నారు, ఇకపై వారు US కార్యాలయానికి రిపోర్ట్ చేస్తారు. 2022లో భారీ తొలగింపుల తర్వాత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కార్యాలయాలను మూసివేస్తున్నారు. నివేదికల ప్రకారం, మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా దిగ్గజం తన మూడు భారతీయ కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది. ఉద్యోగులను ఇంటి నుండి పని … Read more