ఒపిఎస్ పునరుద్ధరణ కోసం మహారాష్ట్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె

ముంబయి: పాత పెన్షన్ పథకాన్ని (ఒపిఎస్) అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు. క్లాస్‌ 3, 4 ఉద్యోగులు, బోధనా, బోధనేతర సిబ్బందిలో చాలా మంది విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య రంగ సేవలు, పాఠశాలలు, కాలేజీలు స్తంభించాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తామంటూనే, సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. 17లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నట్లు … Read more

ఎన్పీఎస్ నిధిని రాష్ట్రాలకు తిరిగిచ్చే నిబంధన చట్టంలో లేదు

కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ  🌻దిల్లీ: జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్) కింద జమ అయిన మూల నిధిని రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలన్న నిబంధన పీఎస్ఆర్డీఏ చట్టంలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, పంజాబ్, హిమా చల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పాత పింఛను విధానం (ఓపీ ఎస్)ను తిరిగి అమలు చేయాలనుకుంటున్నామని, ఎన్పీఎస్ కింద ఇప్పటి వరకు సమకూరిన మూలనిధిని తిరిగి ఇచ్చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఎన్పీఎస్కు … Read more

ఈడీ అధికారాలేంటి ? సెక్షన్- 50 ఏం చెబుతుంది ?

 *ఈడీతో మామూలుగా ఉండదు* *Powers of Enforcement Directorate: CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్..! అసలు ఈడీ అధికారాలు ఏంటి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.* *Powers of Enforcement Directorate: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ, ఢిల్లీ రాజకీయ నాయకులను కుదిపేస్తోంది. నేతలకు వరుసగా నోటీసులు ఇచ్చి … Read more

అత్యాచారం ఆపై హత్య- గడ్డివాములో మృతదేహం

 *ఒంటరి మహిళపై కన్నేసిన అన్నదమ్ములు, అత్యాచారం ఆపై హత్య- గడ్డివాములో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు..అసలు ఏంటి?* కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన గడ్డివాములో గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఫిబ్రవరి 24న కాకినాడ జిల్లాలోని రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో పొలాల వద్ద గడ్డివాములో దగ్ధమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఒంటిరిగా ఉంటున్న ఓ వితంతువును అదే ప్రాంతంలో ఉంటోన్న ఇద్దరు … Read more

పాఠశాలల్లో టీచర్లు పసి మనసుల్లోకి ఎక్కిస్తున్న విషం

 1    స్వయం తృప్తి { హస్త ప్రయోగం } అంటే తెలుసా ?  2    ఎన్ని రోజులకొకసారి చేస్తారు ? 3 . హస్త ప్రయోగం చేసేవారు – చేయని వారు – మీది  ఏ కేటగిరీ ? 4 . నోటి ద్వారా సెక్స్ { ఓరల్ సెక్స్ } , మల ద్వారం సెక్స్ { అనల్ సెక్స్ } అంటే ఏంటో తెలుసా ? ఏంటీ చెత్త మాటలు అనుకుంటున్నారా … Read more

టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.?

*రాయపాటి నీ రంగం లోకి దింపరా???* టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.?  లేదంటే జనసేనలో వుంటూనే నాదెండ్ల మనోహర్,తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తారా.?  కొత్త చర్చ షురూ అయ్యింది ఈవిషయమై. టీడీపీ – జనసేన పొత్తు పంచాయితీ ఎటూ తేలడంలేదు.’ప్యాకేజీ’ విమర్శలు తప్పించు కోవాలంటే,సోలో ఫైట్ తప్పదని జనసేన అధినేత భావిస్తున్నారు.                   కానీ,పరిస్థితులు అందుకు అను కూలించడంలేదు. ఇదిలా వుంటే,నాదెండ్ల మనోహర్‌ని టీడీపీలోకి లాగెయ్యడానికి … Read more

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు

 *BREAKING NEWS* *ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు* ముగ్గురు గంజాయి విక్రేతల్ని నగరంపాలెం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శ్రీనివాసరావు తోటలోని వడ్డెర గూడెం కి చెందిన బెల్లంకొండ రాఘవులు గంజాయి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రాఘవులను అరెస్టు చేసి కేజీన్నారా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా శ్రీనివాసరావు తోటలో గంజాయి విక్రయిస్తున్న నాగూర్ భీ, కొడుకు కరి ముల్లా ను పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రియురాలి భర్తకు గుండు కొట్టించి, ఆపై మూత్ర విసర్జన చేసిన యువకుడు

ప్రియురాలి భర్తపై కోపం పెంచుకున్న వ్యక్తి.. బలవంతంగా అతడికి గుండు కొట్టించాడు. ఆపై అతడి మీద మూత్ర విసర్జన చేశాడు. సైలెన్సర్ తో కాల్చి మరీ చిత్రహింసలకు గురి చేశాడు. అసలేం జరిగిందంటే..! ఓ మహిళోతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. భార్యకు తీరు మార్చుకొమ్మని నచ్చజెప్పాడు. అియినప్పటికీ వారు వినకపోవడంతో వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ప్రియుడు…  ప్రియురాలి భర్తపై పగ తీర్చుకున్నాడు. ఒంటరిగా … Read more

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌…నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు

IRCTC Down: తత్కాల్‌ టికెట్ బుకింగ్‌ సమయంలో ఐఆర్‌సీటీసీ యూజర్లకు చుక్కలు చూపించింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోస్టులు పెట్టారు. భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC)లో శనివారం ఉదయం అంతరాయం తలెత్తింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో వెబ్‌సైట్‌, యాప్‌ మొరాయించింది. దీంతో పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. తమకు కలిగిన అసౌకర్యానికి గానూ మండిపడుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లో ఉదయం 10 గంటల నుంచి అంతరాయం … Read more

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం ఎస్వీజీ మార్కెట్‌

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం ఎస్వీజీ మార్కెట్‌ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజినీరు (ఈఈ) సైదా, పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో మార్కెట్‌కు వచ్చారు. ప్లాస్టిక్‌ గ్లాసులు, సంచిలు, ప్లేట్లు తదితర వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలను జల్లెడ పట్టారు. రెండు, మూడు గంటల్లో దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు సీజ్‌ చేసేశారు. వెంటనే వాటిని ట్రక్కులో వేయించేసి అక్కడినుంచి తరలించేశారు. ఈ క్రమంలో నగరంలో ఉన్న పలు అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల … Read more