ఒపిఎస్ పునరుద్ధరణ కోసం మహారాష్ట్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె
ముంబయి: పాత పెన్షన్ పథకాన్ని (ఒపిఎస్) అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెకు దిగారు. క్లాస్ 3, 4 ఉద్యోగులు, బోధనా, బోధనేతర సిబ్బందిలో చాలా మంది విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య రంగ సేవలు, పాఠశాలలు, కాలేజీలు స్తంభించాయి. ఉద్యోగుల డిమాండ్ను పరిశీలిస్తామంటూనే, సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తప్పవంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. 17లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉన్నట్లు … Read more